Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణంరాజుకు గవర్నర్ పోస్ట్: ప్రధాని నరేంద్ర మోడీ కసరత్తు!

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (19:18 IST)
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి కాలంలో బీజేపీకి సేవలందించిన రెబల్ స్టార్ కృష్ణంరాజుకు గవర్నర్ పోస్ట్ అంటగట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కసరత్తు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే పనిలో ఉన్న కేంద్రం.. పనిలో పనిగా కృష్ణంరాజుకు కూడా ఓ గవర్నర్ పోస్టు ఇచ్చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కృష్ణంరాజు ఇటీవల ఆయన్ని కలిశారని వార్తలు వస్తున్నాయి. 
 
ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు, రికార్డుల వర్షం కురిపిస్తున్న బాహుబలి సినిమా సక్సెస్ టాక్ వచ్చాక ఆ సినిమా స్పెషల్‌ షోలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బాహుబలి హీరో ప్రభాస్ కలిసిన సంగతి తెలిసిందే. ఈ భేటీలోనే కృష్ణంరాజుకు మోడీ గవర్నర్ పోస్ట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఏ రాష్ట్రానికి కృష్ణంరాజు గవర్నర్ అవుతారనేది తేలిపోతుందని రాజకీయ పండితులు అంటున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments