Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరకే వచ్చా.. తెలుగోళ్ళ సమస్యలన్నీ కేంద్రమే చూసుకుంటుంది : నరసింహన్

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.

Webdunia
సోమవారం, 25 జులై 2016 (15:23 IST)
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను ఢిల్లీకి వచ్చాను కాబట్టి మర్యాద పూర్వకంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిశానని, అంతకన్నా మరే ఇతర కారణాలు లేవని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. 
 
కాగా, సోమవారం ఉదయం మోడీతో నరసింహన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పిన నరసింహన్, కృష్ణా జలాల పంపిణీ విషయంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. చర్చలతో లాభం లేదనుకుంటే కేంద్రం కల్పించుకుంటుందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments