Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఆకాంక్షలు నెరవేరాలి: చినజీయర్‌ స్వామి

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (21:44 IST)
పేద మధ్య తరగతి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ విధానాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డి ఆకాంక్షించారు.

మంగళవారం తాడేపల్లి మండలం సీతానగరంలో చిన జీయర్‌ స్వామిజీని కలిసి తమ అభీష్టాన్ని నివేదించారు. స్వామీజీ ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలని అభిలషించారు.

అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలుంటాయన్నారు.

రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న వినూత్న విధానాలకు దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని సుబ్బారెడ్డి దంపతులు అన్నారు. వారి ఆకాంక్షలు నెరవేరాలని చిన జీయర్‌ స్వామిజీ ఆశ్వీరదించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments