Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఆకాంక్షలు నెరవేరాలి: చినజీయర్‌ స్వామి

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (21:44 IST)
పేద మధ్య తరగతి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ విధానాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డి ఆకాంక్షించారు.

మంగళవారం తాడేపల్లి మండలం సీతానగరంలో చిన జీయర్‌ స్వామిజీని కలిసి తమ అభీష్టాన్ని నివేదించారు. స్వామీజీ ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలని అభిలషించారు.

అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలుంటాయన్నారు.

రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న వినూత్న విధానాలకు దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని సుబ్బారెడ్డి దంపతులు అన్నారు. వారి ఆకాంక్షలు నెరవేరాలని చిన జీయర్‌ స్వామిజీ ఆశ్వీరదించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments