Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరంట్ల బుచ్చయ్య 63 వేల మెజారిటీతో విజయం: తెలంగాణలో ఏపీ ఓటర్లు, అమెరికాలో ఎన్.ఆర్.ఐలు సంబరాలు

ఐవీఆర్
మంగళవారం, 4 జూన్ 2024 (11:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి విజయం రాజమండ్రి రూరల్ తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య 63వేల మెజారిటీతో తొలి విజయంతో ఖాతా తెరిచారు.  కూటమి 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో ముందంజలో వుంది. ఈ ట్రెండ్స్ ను చూస్తున్న తెలంగాణలోని ఏపీ ఓటర్లు, అమెరికాలో ఎన్.ఆర్.ఐలు సంబరాలు చేసుకుంటున్నారు.
 
జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం 30 వేల ఓట్ల మెజారిటీతో ముందంజలో వున్నారు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేన పోటీ చేసిన మొత్తం 21 స్థానాలకు గాను 18 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ 123 స్థానాల్లో ముందంజలో వుంది. భారతీయ జనతా పార్టీ 6 చోట్ల ముందంజలో సాగుతోంది.
 
ఇక అధికార పార్టీ కేవలం 23 చోట్ల మాత్రమే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మినహా మంత్రులందరూ వెనుకంజలో సాగుతున్నారు. ఏపి ప్రజలంతా సంక్షేమం ఒక్కటే కాదనీ, ఏపీ అభివృద్ధి ముఖ్యమన్న కోణంలో ఓటింగ్ చేసారని ఈ ట్రెండ్స్ చూస్తే అర్థమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments