Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు ప్రజలకు గుడ్ న్యూస్: శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 98 కోట్లు

ఐవీఆర్
మంగళవారం, 15 అక్టోబరు 2024 (13:52 IST)
గుంటూరు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఆయన ఎక్స్ పేజీలో ఈమేరకు పోస్ట్ చేస్తూ... శంకర్ విలాస్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతూ వుండటంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి CRIF సేతు బంధన్ పథకంలో భాగంగా గుంటూరు జిల్లాలోని గుంటూరు-నల్లపాడు రైల్వే సెక్షన్‌లో 4-లేన్ శంకర్ విలాస్ రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి ₹98 కోట్లను ఆమోదించినట్లు ఆయన తెలియజేసారు.
 
కాగా ఎన్నికల సమయంలో ప్రస్తుత కేంద్రమంత్రి, లోక్ సభ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ తాము అధికారంలోకి వస్తే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకుని వెళ్లి నిధులు రాబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రం టీజర్ క్రేజ్ తెప్పించిందా?

యాక్షన్ అడ్వెంచర్ గా సూర్య 45 మూవీ, AR రెహమాన్ సంగీతం

కన్నడ స్టార్ ఉపేంద్ర హైలీ యాంటిసిపేటెడ్ మూవీగా #యూఐ

రూ. 240 కోట్లతో బాక్సాఫీస్ షేక్ చేస్తున్న రజినీకాంత్ వేట్టయన్- ద హంట‌ర్‌ మూవీ

జానీ మాస్టర్‌కు కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డార్క్ చాక్లెట్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

ఐరన్ లోపం వున్నవాళ్లు ఈ పదార్థాలు తింటే ఎంతో మేలు, ఏంటవి?

మధుమేహం-సంబంధిత దృష్టి నష్టాన్ని నివారించే లక్ష్యంతో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే?

పోషకాల గని సీతాఫలం తింటే ఈ వ్యాధులన్నీ దూరం

తర్వాతి కథనం
Show comments