Gold: రూ. 15 లక్షల విలువ చేసే బంగారం హారం ఆటోలో మర్చిపోయిన దంపతులు, ఏం జరిగింది?

ఐవీఆర్
శుక్రవారం, 7 నవంబరు 2025 (12:35 IST)
నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు ఆ ఆటోడ్రైవర్. తన ఆటోలో రూ. 15 లక్షల విలువ చేసే బంగారం హారం దంపతులు మర్చిపోతే... దాన్ని పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. విజయవాడలో ఆటో నడపుతూ జీవనం సాగిస్తున్నాడు చంద్రశేఖర్.
 
శుక్రవారం ఉదయం వేళ నంద్యాలకు చెందిన సూర్య, లక్ష్మి దంపతులు ఓ వివాహానికి హాజరై మారుతీ నగర్ నుంచి బస్టాండుకి వెళ్లే హడావుడిలో బంగారు నగలు వున్న బ్యాగును ఆటోలో మర్చిపోయి ఆటో దిగి వెళ్లిపోయారు. తన ఆటోలో బ్యాగును గమనించిన డ్రైవర్ చంద్రశేఖర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని విజయవాడ వన్ టౌన్ పోలీసు స్టేషనులో అప్పగించారు. 12 తులాల బంగారాన్ని అప్పగించి తన నిజాయితీని చాటుకున్న చంద్రశేఖర్ ను డీఎస్పీ శ్రీనివాసులు ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Katrina Kaif : మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. అభినందనల వెల్లువ

The Girlfriend Review : రష్మిక మందన్నా నటించిన ది గాళ్ ఫ్రెండ్ రివ్యూ

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments