Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

సెల్వి
శనివారం, 5 ఏప్రియల్ 2025 (19:45 IST)
Malabar
మచిలీపట్నం మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో చోరీకి గురైంది. మాస్క్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి కడియాలు చూస్తూ ఒకదాన్ని జేబులో వేసుకుని జారుకున్నాడు. రెండు రోజుల క్రితం 30 గ్రాముల బంగారు కడియం చోరీకి గురైందని షాపు యజమానులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఈ కేసుకు సంబంధించి సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. మెల్లగా గాజు గ్లాస్‌లోని బంగారు కడియాన్ని మాస్క్ ధరించిన వ్యక్తి దొంగలించాడు. షాపు దుకాణదారులు తమ తమ పనుల్లో వుండగా మెల్లగా గాజు బాక్సులోని బంగారు కడియాన్ని దోచుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments