Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో గోదావరి పుష్కరాలు : 14న ఉదయం 6:20 గంటలకు ముహూర్తం

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (17:45 IST)
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పుష్కరాలకు పండితులు ముహూర్తం ఖరారు చేశారు. శాలివాహన శక మన్మథ నామ సంవత్సరం అధిక ఆషాఢ బహుళ త్రయోదశి నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ నెల 14న ఉదయం 6.20 గంటలకు పుష్కర ముహూర్తం మొదలవుతుందని ఏపీ సర్కారు వివరించింది. 
 
ఇకపోతే గురుడు సింహరాశిలో ప్రవేశించిన సందర్భంగా గోదావరి నది పుష్కరాలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. 25వ తేదీ వరకూ పుష్కరాలు జరుగుతాయి. కాగా 2003 పుష్కరాలు టీడీపీ హయాంలోనే సాగాయి. మళ్లీ 2015 పుష్కరాలను సైతం టీడీపీనే చేతులారా నిర్వహించనుంది. ఇక పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించేందుకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు శరవేగంగా పనుల్ని పూర్తి చేసుకుంటున్నాయి. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments