Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు మండ‌లాలు ఏపీలో ఉన్నాయి.. ఆంధ్రా అసెంబ్లీలోనూ స్థానం క‌ల్పించండి..!

Webdunia
మంగళవారం, 7 జులై 2015 (05:51 IST)
పోల‌వ‌రం ప్రాజెక్టులోని ఏడు మండ‌లాలు తెలంగాణ నుంచి ఆంధ్ర్రప్ర‌దేశ్‌లో చేర్చార‌ని అవి తన నియోజకవర్గం పరిధిలోని మండలాలేన‌ని వాటి స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డానికి త‌న‌కు ఏపీ శాస‌న‌స‌భ‌లో స్థానం క‌ల్పించాల‌ని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య రాష్ట్రపతిని కోరారు. తమ పార్టీ నేతలతో కలిసి సోమవారం ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్‌ముఖర్జీని కలిసి వినతిపత్రం సమర్పించారు. 
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఏపీలో కలిసిన మండలాల్లో పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు. నాన్‌లోకల్‌ పేరిట డీఎస్సీకి అర్హత సాధించలేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments