Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం.. గర్భస్రావం.. చివరికి?

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (14:47 IST)
తెలంగాణలో ఓ బాలికపై దారుణం జరిగింది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ అమ్మాయి గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు... ఈ విషయం తెలియగానే ఆ అమ్మాయిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. గుట్టుచప్పుడు కాకుండా బాలికకు అబార్షన్ చేయించారు. కానీ ఈ విషయం ఆ బాలిక నాయనమ్మకు తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు యువకులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తెలంగాణలో కొమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో చోటు చేసుకుంది.
 
కాగా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడినవారికి కఠిన శిక్ష అమలు చేస్తామని.. ఓ వైపు ప్రభుత్వాలు  చట్టాలు చేస్తుంటే.. మరోవైపు నేరాలు మాత్రం ఆగడం లేదు. వయోబేధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

Niharika: సంగీత్ శోభన్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments