Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఏటీఎంలో బంపర్ డ్రా... రూ.5 వేలు కావాలంటే రూ.50 వేలు వస్తోంది!

Webdunia
శనివారం, 7 మే 2016 (13:02 IST)
బ్యాంకు ఏటీఎం సెంటరులో కార్డు పెట్టి, మనకు ఎంత డబ్బు కావాలో అవసరమో ఆ వివరాలు నమోదు చేస్తే అంతే మొత్తంలో డబ్బులు రావడం మనకు తెలిసిన విషయమే. అయితే దీనికి వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని టాటా ఇండిక్యాష్ ఏటీఎంలో మాత్రం రూ.5 వేలు కావాలని నమోదు చేస్తే రూ.50 వేలు, రూ.4 వేలు బదులు రూ.20 వేలు, రూ.వెయ్యి డ్రా చేసిన వారికి రూ.5 వేలు వచ్చాయి. 
 
దీంతో అక్కడివారికి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రూ.వెయ్యి పైన డ్రా చేసిన వారికే ఇలా అధిక మొత్తంలో నగదు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటపడటంతో ఏటీఎం వద్ద అంతా క్యూ కట్టారు. ఇలా ఐదారు మందికి పైగా నగదు డ్రా చేసిన తర్వాత ఏటీఎంలో డబ్బు అయిపోవడంతో పలువురు నిరాశగా వెనక్కి మళ్లారు. మొత్తానికి శుక్రవారం ఎక్కువ మొత్తంలో డబ్బులు డ్రా చేసిన వారికి బంపర్ డ్రా వచ్చినట్టే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments