Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పుగోదావరి జిల్లాలో కూడా జీబీఎస్ కలకలం- రాజమండ్రిలో రెండు కేసులు (video)

సెల్వి
మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (12:39 IST)
గుంటూరులో ఇటీవలే మరో మూడు గులియన్‌ బారీ సిండ్రోమ్‌(జీబీఎస్‌) కేసులు వెలుగు చూశాయి.  బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రి న్యూరాలజీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గడిచిన మూడు రోజుల్లో కొత్తగా ఈ మూడు కేసులు నమోదైనట్లు ఆసుపత్రి అధికార వర్గాలు తెలిపాయి. జీబీఎస్‌ బాధితుల్లో గర్భిణి కూడా ఉన్నట్టు పేర్కొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా జీబీఎస్ కలకలం రేపింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండు కేసులు నమోదైనాయి. ఈ వైరస్ సోకిన వారిని వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. 
 
రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments