Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మానుష్య ప్రాంతంలో ప్రేమ జంట.. గంజాయి మత్తులో ఇద్దరు యువకులు?

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2022 (15:12 IST)
ప్రేమ జంటపై గంజాయి మత్తులో వున్న ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన ఏపీలోని కృష్ణాజిల్లా ముస్తాబాద్‌లో చోటుచేసుకుంది. గంజాయి మత్తుతో తిరిగే బ్యాచ్ ప్రేమికులను టార్గెట్ చేసి దాడికి పాల్పడుతున్నాయి. తాజాగా గంజాయి మత్తుతో సైకోలా మారిన ఇద్దరు యువకులు.. ప్రేమ జంటపై దాడి చేశాయి. 
 
యువకుడిని బంధించి యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. దీంతో సదరు యువతి కేకలు వేయడంలో నిందితులు పరారయ్యారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిని వెంబడించగా, నిందితుల్లో ఒకరిని పట్టుబడగా, మరొకరు పరారయ్యాడు. నిందితులు వచ్చిన ఆటోను సైతం స్థానికులు స్వాధీనం చేసుకున్నారు. 
 
సదరు ప్రేమ జంట నిర్మానుష్య ప్రాంతానికి వెళ్తుండగా.. గమనించిన ఆ ఇద్దరు యువకులు ఆట్లోలో వారిని ఫాలో అయ్యారు. తర్వాత వారిపై దాడి చేసి వారి వద్దనున్న డబ్బులు సైతం లాక్కున్నారు. తర్వాత యువకుడిని తాళ్లతో బంధించి యువతిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. 
 
ఇంతలో అమె గట్టిగా కేకలు వేయడంతో అటు నుంచి వెళ్తున్న కొందరు స్థానికులు గమనించి వారిని రక్షించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పరారీలో వున్న యువకుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments