Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు మృగాళ్లు అరెస్టు..!

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2015 (11:03 IST)
సభ్య సమాజం తలదించుకునే రీతిలో బాలికలపై అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో రెచ్చిపోయిన మృగాళ్లు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
వరంగల్ జిల్లాలోని చేర్యాలలో తన సోదరుడు పిలుస్తున్నాడని చెప్పిన మాయగాడి మాటలు నమ్మి నిందితుడి బైక్‌ పై ఎక్కిన బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టారు. బాలికను బైక్ పై ఎక్కించుకున్న యువకుడు, ఆమెను పట్టణం శివారుకు తీసుకెళ్లి మరో ఐదుగురితో కలిసి సామూహిక అత్యాచారం జరిపాడు. 
 
ఆ సమయంలో బాలిక అరుపులు విని అటువైపుగా వెళుతున్న వారు కొందరు అక్కడికి చేరుకుని నిందితులను పట్టుకున్నారు. అనంతరం వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో గాయపడిన బాలికను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు