Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధాశ్రమంలో బాలికపై అత్యాచారం... సహోద్యోగులే కామాంధులు...

రంగారెడ్డి జిల్లాలోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తూ వచ్చిన ఒక దళిత బాలిక (12)పై ఆశ్రమంలో పని చేసే ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ రేప్ గత యేడాది కాలంగా చేస్తూ వచ్చారు. తాజాగా బాధితురాలి ఫి

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (09:45 IST)
రంగారెడ్డి జిల్లాలోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తూ వచ్చిన ఒక దళిత బాలిక (12)పై ఆశ్రమంలో పని చేసే ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ రేప్ గత యేడాది కాలంగా చేస్తూ వచ్చారు. తాజాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. 
 
పోలీసుల కథనం మేరకు... రాజమండ్రికి చెందిన 12 యేళ్ళ బాలిక హైదరాబాద్‌కు సమీపంలోని నాగోల్‌లో ఉన్న అక్షయ్ వృద్ధాశ్రమంలో నెలకు రూ.3 వేల వేతనానికి పనిలో చేరింది. అక్కడ పని చేసే ముగ్గురు వ్యక్తులు ఈ బాలికపై కన్నేశారు. ఆ తర్వాత ఆ బాలికను బెదిరించి ముగ్గురు నిర్వాహకులు ఒక యేడాది కాలంగా వేర్వేరుగా తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆ కామాంధుల వేధింపులను భరించలేని ఆ బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎల్.బి. నగర్ పోలీసులు శ్రీనివాస రెడ్డి, మాణిక్య రావు, వేణుగోపాల్‌ అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గతంలో పలుమార్లు అత్యాచారం చేసినా ఆ యువతి ఫిర్యాదు చేయలేదని ఎల్బీ నగర్ సబ్ ఇన్‌స్పెక్టర్ జి.సుదర్శన్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments