Webdunia - Bharat's app for daily news and videos

Install App

డార్జిలింగ్ యువతిపై హైదరాబాద్ లో సామూహిక అత్యాచారం..?

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2015 (09:10 IST)
తాను ప్రేమించానని ఏడాదిపాటు కలిసి తిరిగాడు.. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అయితే చివరకు తన స్నేహితులతో కలసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి ఫిర్యాదు చేసిన సంఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోరి హిమాయత్ నగర్ ప్రాంతంలో డార్జిలింగ్ కు చెందిన యువతి బ్యూటీపార్లర్ లో పని చేస్తోంది. ఆమెకు మాజిత్ అనే యువకుడు పరిచయమయ్యాడు. అతను ఆమెతో ఏడాదిగా ప్రేమాయణం నెరిపాడు. అనంతరం తన స్నేహితులతో కలసి మాజిత్ తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె పోలీసులను ఆశ్రయించాడు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మాజిత్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. మరో ఐదు మంది పరారీలో ఉన్నారు. బాధిత యువతిని వైద్యపరీక్షలు పంపారు. 
 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments