Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైరతాబాద్ బొజ్జగణపయ్యకు గవర్నర్ నరసింహన్ తొలిపూజ!

Webdunia
శుక్రవారం, 29 ఆగస్టు 2014 (10:51 IST)
హైదరాబాదులోని ఖైరతాబాదులో ప్రతి యేటా ప్రతిష్ఠించే భారీ బొజ్జ గణపయ్యకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తొలిపూజ చేశారు. ఈ గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన విషయం తెల్సిందే. ఖైరతాబాద్ మహాగణపతిని గవర్నర్ నరసింహన్ దంపతులు దర్శించుకుని తొలిపూజ జేశారు. 
 
ఇదిలావుండగా, వినాయక చవితి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. హైదరాబాదులో గణేశ్ ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయి. ఖైరతాబాద్ లంబోదరుడికి 5 వేల కిలోల లడ్డూ ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ సాగర తీరంలోనూ వినాయక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విశాఖలో 71 అడుగుల భారీ గణపతిని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. 
 
వినాయక చవితిని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమిద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments