Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్ధానంలో ఇంటింటికి శుద్ధ జలాలు : మంత్రి అప్పలరాజు

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (05:24 IST)
ఉద్ధానంలో ఇంటింటికి కుళాయిల ద్వారా వైయస్సార్ సుజల ధార మంచినీటిని సరఫరా చేసి ప్రజల దాహార్తిని తీర్చుతామని రాష్ట్ర పశుసంవర్ధక ,పాడి పారిశ్రామికాభివృద్ధి , మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. 

వజ్రపుకొత్తూరు మండలం బెండి కొండపై రూ‌. 700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వైయస్సార్ సుజల ధార ప్రాజెక్టు నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలిసి మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు శంకుస్థాపన చేశారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి అప్పలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లోని 807 గ్రామాలకు శుద్ధి జలాలు అందిస్తామన్నారు.

ఉద్ధానంలో శుద్ధజలాలు అందించడమే‌ తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు.  ప్రాజెక్టులో భాగంగా 9 క్లస్టర్లు , 553 ట్యాంకులను నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు శుద్ధ జలాలు అందించి ఆరోగ్య ఉద్ధానాన్ని  తయారు చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments