Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో గ్రామస్థులపై నక్క దాడి.. కొట్టి చంపేశారు..

సెల్వి
శనివారం, 27 జనవరి 2024 (18:02 IST)
fox
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఓ నక్కను గ్రామస్థులు కొట్టి చంపారు. ఈ సంఘటన జనవరి 25న బొమ్మక్కపల్లి గ్రామంలో జరిగింది. నక్క దాడి చేసిన కారణంగా గ్రామస్థులు దానిని చంపారు, కనీసం ఎనిమిది మంది గాయపడ్డారు. 
 
ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు దృష్టి సారించినప్పటికీ, నక్కను చంపినందుకు గ్రామస్థులపై ఏదైనా కేసు నమోదు చేశారా అనేది అస్పష్టంగా ఉంది. బొమ్మక్కపల్లి శివారులో మహిళలు, వృద్ధులతోపాటు పలువురిపై నక్క దాడి చేసింది. 
 
గ్రామస్థులు గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లినప్పుడు ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇది గ్రామస్తులను ఆగ్రహానికి గురి చేసింది. 
 
జనవరి 25న గ్రామస్థులు కర్రలు తీసుకుని నక్క కోసం వెతకడం ప్రారంభించారు. ఆపై దానిని గుర్తించి కర్రలతో దాడి చేశారు. చివరికి ఆ నక్కను కొట్టి చంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments