Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో దారుణం: నాలుగో తరగతి బాలికపై వృద్ధుడి అత్యాచారం

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (20:07 IST)
రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధుల దుశ్చర్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా కాకుమాను మండలం పెద్దివారిపాలెంలో ఎనిమిదేళ్ల చిన్నారిపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
నిందితుడి కుమార్తెతో పాటు బాలిక 4వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో జ్వరం, ఒళ్లు నొప్పులతో బాలిక బాధపడుతుండటంతో వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆ బాలిక తనపై అత్యాచారం జరిగినట్లు తెలిపింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments