Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యలంక బీచ్‌కు వెళ్లారు.. ఇద్దరు యువకులు మునిగిపోయారు..

సెల్వి
బుధవారం, 29 మే 2024 (21:04 IST)
హైదరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో వాగులో కొట్టుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు బుధవారం ఉదయం ప్రముఖ పర్యాటక కేంద్రమైన సూర్యలంక బీచ్‌కు వెళ్లారు. 
 
హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నల్లమడ వాగు వద్ద స్నానానికి దిగారు. వారిలో ఒకరు బలమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా, అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు కూడా కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులు, ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు.
 
సన్నీ, సునీల్ అనే ఇద్దరు యువకుల మృతదేహాలను వెలికి తీయగా, గిరి, నందు అనే మరో ఇద్దరి కోసం  గాలిస్తున్నారు. నలుగురు యువకులు వేసవి సెలవుల కోసం ఆంధ్రా వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments