Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యలంక బీచ్‌కు వెళ్లారు.. ఇద్దరు యువకులు మునిగిపోయారు..

సెల్వి
బుధవారం, 29 మే 2024 (21:04 IST)
హైదరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో వాగులో కొట్టుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు బుధవారం ఉదయం ప్రముఖ పర్యాటక కేంద్రమైన సూర్యలంక బీచ్‌కు వెళ్లారు. 
 
హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నల్లమడ వాగు వద్ద స్నానానికి దిగారు. వారిలో ఒకరు బలమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా, అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు కూడా కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులు, ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు.
 
సన్నీ, సునీల్ అనే ఇద్దరు యువకుల మృతదేహాలను వెలికి తీయగా, గిరి, నందు అనే మరో ఇద్దరి కోసం  గాలిస్తున్నారు. నలుగురు యువకులు వేసవి సెలవుల కోసం ఆంధ్రా వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments