Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోల్తాపడిన టాటా ఏస్ వాహనం : నలుగురు అయ్యప్ప భక్తుల మృతి

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (14:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వాహనం బోల్తా పడటంతో నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది గాయపడ్డారు. 
 
కొందరు అయ్యప్ప భక్తులతో వెళుతున్న టాటా ఏస్ వాహనం బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని అనే గ్రామం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
వీరిని కృష్ణా జిల్లా నిలపూడి గ్రామానికి చెందిన పాపం రమేశ్ (55), బోలిశెట్టి పాండురంగారావు (40), బోదిన రమేష్ (42), బుద్ధన పవన్ కుమార్‌లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ప్రమాదంలో గాయపడిన 15 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమైవుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments