Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొత్స vs గంటా- కేరాఫ్ చీపురుపల్లి.. రసవత్తర పోరు

సెల్వి
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (10:46 IST)
వైసీపీ మూలాల్ని దెబ్బతియ్యాలన్న కమిట్‌మెంట్‌తో ఉన్న తెలుగుదేశం పార్టీ… ఇప్పుడు బొత్స మీదకి నేరుగా ఫోకస్ చేసింది. చీపురుపల్లిలో ఆయన్ను ఓడించడాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంది. ఇందుకోసం టీడీపీ - వైకాపాలు గట్టి పాపులర్ వున్న నేతలను రంగంలోకి దించనుంది. ఇందులో భాగంగా బొత్స- గంటా శ్రీనివాసరావులు బరిలోకి దిగనున్నారు. 
 
ప్రస్తుతం బొత్సను ఓడించేందుకు "ఆపరేషన్‌ చీపురుపల్లి" చేపట్టింది టీడీపీ. చీపురుపల్లి  తెలుదేశం పార్టీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావును నియమించాలన్న ప్రపోజల్‌ని సీరియస్‌గా ఆలోచిస్తోంది. బొత్సకు చెక్‌ పెట్టాలంటే గంటాను మించిన మరో ఆప్షన్ లేదని డిసైడైంది టీడీపీ. 
 
గంటా శ్రీనివాసరావు, ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి నారాయణతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు వ్యూహకర్త రాబిన్‌శర్మ. సో బొత్స- గంటాల మధ్య రసవత్తరమైన పోరు నెలకొననుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం