Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి ప్రాంత అమ్మాయితో రాధ వివాహం...

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (14:44 IST)
విజయవాడలో కాపు సామాజిక వర్గంలో బలమైన యువ నేతగా ఉన్న దివంగత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నర్సాపురానికి చెందిన యువతిని ఈయన వివాహం చేసుకోనున్నారు. ఆమె పేరు పుష్పవల్లి. ఈమెతో వంగవీటి రాధ వివాహం నిశ్చమైనట్టు ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు.
 
మాజీ ఎమ్మెల్యే అయిన వంగవీటి రాధకు నర్సాపురం మాజీ మున్సిపల్ మాజీ ఛైర్మన్ జక్కం అమ్మాని, బాబ్జీల చిన్న కుమార్తె పుష్పవల్లితో నిశ్చితార్థం ఈ నెల 19వ తేదీన, వీరి వివాహం మాత్రం అక్టోబరు నెలలో జరుగనుంది. మరోవైపు, తమ అభిమాన నేత వంగవీటి రాధ నివాసంలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే వార్తతో వంగవీటి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. తాము ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైందని అంటున్నారు. కాగా, వంగవీటి రాధ వివాహం రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments