Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెనాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్ చౌదరి మృతి

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (14:09 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన తెనాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావిరవీంద్రనాథ్ చౌదరి కన్నుమూశారు.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. ప్రస్తుతం రావి మృతదేహాన్ని హైదరాబాద్‌ నుంచి తెనాలిలోని ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు.

బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైఎస్ కి రావిరవీంద్రనాథ్ చౌదరి అత్యంత సన్నిహితుడు. ఆయనతో కలిసి ఎంబీబీఎస్ చదువుకున్నారు. వైఎస్సార్ రాజకీయాల్లోకి వచ్చాక రావి కూడా వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెనాలి ఎమ్మెల్యేగా, రెండు సార్లు తెనాలి మున్సిపల్ ఛైర్మన్‌గా చౌదరి పనిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments