ఏపీఎఫ్‌ఎస్‌ఎల్ మాజీ జాయింట్ డైరక్టర్ అనుమాన స్పద మృతి

Webdunia
శనివారం, 7 జనవరి 2023 (12:57 IST)
ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబొరేటరీ (ఏపీఎఫ్‌ఎస్‌ఎల్) మాజీ జాయింట్ డైరెక్టర్ ఎక్కరాజు శివ కుమార్ శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివ కుమార్ (74) తన కుటుంబంతో సహా కూకట్‌పల్లిలో నివసిస్తున్నారు.
 
ఆయన ఒక ప్రైవేట్ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. కోర్టు కేసుకు హాజరయ్యేందుకు విజయవాడ వచ్చినట్లు సమాచారం. అయితే ఆయన బసచేసిన గది చాలా సేపటికి మూసే వుంచడంతో అనుమానం వచ్చింది. 
 
అలాగే డోర్‌బెల్స్‌కు ఆయన  స్పందించకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హోటల్‌లో మద్యం సీసా, ఇతర ఆధారాలను పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments