Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

ఠాగూర్
ఆదివారం, 18 మే 2025 (16:56 IST)
టీడీపీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై దాడి కేసులో వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. శనివారం రాత్రి అమరావతి పరిధిలోని ఉద్ధండరాయుని పాలెంలోకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. దీంతో ఆ కారు డ్రైవర్‌ను టీడీపీ కార్యకర్త రాజు మందలించారు. 
 
ఈ నేపథ్యంలో రాజుపై మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు దాడి చేసి, సురేశ్ ఇంటికి బలవంతంగా లాక్కెళ్లారు. అక్కడ రాజుపై నందిగం సురేశ్‌, అతని సోదరుడు ప్రభుదాస్‌ దాడి చేశారని బాధితుడు భార్య తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి నందిగం సురేశ్‌పై కేసు నమోదు చేసి విరాచరణ జరుపుతున్నారు. కాగా, పరారీలో ఉన్న సురేశ్ సోదరుడు ప్రభుదాస్, అతని బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, నందిగం సురేశ్ అరెస్టుపై ఆయన భార్య మండిపడ్డారు. తన భర్త అరెస్టుకు వ్యతిరేకంగా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం