Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లెక్సీల వివాదం.. బాహాబాహీలకు దిగిన వైకాపా - టీడీపీ నేతలు

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (15:28 IST)
గుంటూరు జిల్లా పల్నాడులో అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ నేతలు, కార్యకర్తలు మరోమారు తలపడ్డారు. ఫ్లెక్లీల ఏర్పాటుపై చెలరేగిన వివాదం కాస్త పెద్దదై ఇరు పార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. ఈ వివాదం కాస్త పెద్దదికానుందని గ్రహించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. 
 
నిజానికి ఈ ఫ్లెక్సీల వివాదం మాచెర్ల నియోజకవర్గంలో జరిగింది. ఇది క్రమక్రమంగా విస్తరించి నర్సారావు పేట నియోజవకవర్గానికి వ్యాపించింది. మాచర్ల ‌‍ఇంచార్జ్‌గా బ్రహ్మారెడ్డి నియామకం తర్వాత మాచర్లలో టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 
 
అయితే, అదే రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చింపివేశారు. అయితే, ఈ ఫ్లెక్సీలను వైకాపా కార్యకర్తలే చింపివేశారంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. ఆ తర్వాత నర్సారావు పేట మండలం కేశానుపల్లిలో టీడీపీ వైకాపా వర్గాల మధ్య ఫ్లెక్సీల ఏర్పాటు తీవ్ర వివాదానికి కారణమయ్యారు. దీంతో పోలీసులు గట్టి భద్రతను కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments