Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లెక్సీల వివాదం.. బాహాబాహీలకు దిగిన వైకాపా - టీడీపీ నేతలు

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (15:28 IST)
గుంటూరు జిల్లా పల్నాడులో అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ నేతలు, కార్యకర్తలు మరోమారు తలపడ్డారు. ఫ్లెక్లీల ఏర్పాటుపై చెలరేగిన వివాదం కాస్త పెద్దదై ఇరు పార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. ఈ వివాదం కాస్త పెద్దదికానుందని గ్రహించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. 
 
నిజానికి ఈ ఫ్లెక్సీల వివాదం మాచెర్ల నియోజకవర్గంలో జరిగింది. ఇది క్రమక్రమంగా విస్తరించి నర్సారావు పేట నియోజవకవర్గానికి వ్యాపించింది. మాచర్ల ‌‍ఇంచార్జ్‌గా బ్రహ్మారెడ్డి నియామకం తర్వాత మాచర్లలో టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 
 
అయితే, అదే రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చింపివేశారు. అయితే, ఈ ఫ్లెక్సీలను వైకాపా కార్యకర్తలే చింపివేశారంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. ఆ తర్వాత నర్సారావు పేట మండలం కేశానుపల్లిలో టీడీపీ వైకాపా వర్గాల మధ్య ఫ్లెక్సీల ఏర్పాటు తీవ్ర వివాదానికి కారణమయ్యారు. దీంతో పోలీసులు గట్టి భద్రతను కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments