Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధవళేశ్వరం డ్యామ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (20:07 IST)
ఏపీలో ‌భారీ వర్షాలకు గోదావరి నది వరద పోటెత్తుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువగా వరద నీరు వ‌చ్చి చేర‌డంతో డ్యామ్‌కు ఉన్న 175 గేట్లను సైతం ఎత్తేశారు. కొద్దిసేపటి క్రితం ఇన్ ఫ్లో 10 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వస్తున్న వరదను వస్తున్నట్లే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తుండడంతో అధికార యంత్రాంగం అలర్టయింది. విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు ఎప్పటికప్పడు వరద ప్రవాహం అంచనాలు తెలుసుకుంటూ.. గోదావరి ముంపునకు గురయ్యే ప్రాంతాల వారిని అలర్ట్ చేస్తున్నారు.

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 9.40 అడుగులు మెయిన్ టెయిన చేస్తూ.. ఎగువ నుండి వస్తున్న 10 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో వరద హెచ్చరికలు జారీ చేస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలకు చేరుకునేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments