Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీకటీగల కోనలో కాల్పులు... కానిస్టేబుల్ మిస్సింగ్... కొనసాగుతున్న కూంబింగ్

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (09:31 IST)
శేషాచల అడవుల్లో మరోమారు కాల్పులు జరిగాయి. పోలీసులకు, ఎర్రచందనం స్మగ్లర్లకు మధ్యన పోరాటం జరిగింది. ఇప్పటికీ కూంబింగ్ కొనసాగుతోంది. మధ్యలో కాసేపు కానిస్టేబుల్ ఒకరు తప్పిపోవడంతో పోలీసులు హైరానా పడ్డారు. దాదాపు కోటి రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుపతి సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గం సమీపంలోని చీకటీగల కోన ప్రాంతంలో ఎర్రదొంగలు మరోమారు రెచ్చిపోయారు. దాదాపు కోటి రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలను నరికి తీసుకెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం రాత్రి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అదే సమయంలో పోలీసులకు, స్మగ్లర్లకు బీకర పోరు జరిగింది. పోలీసులు కాల్పులు జరిపారు. 
 
ఈ సమయంలో ఓ కానిస్టేబుల్ మిస్సయ్యారు. దీంతో పోలీసులు మరింత హైరానా పడ్డారు. అయితే అరగంట తరువాత పోలీసు తిరిగిన తన బృందంలో చేరారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారనే విషయం తెలియదు. అయితే కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments