Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడవికి నిప్పు.. మానవాళికి ముప్పు.. ప్రత్యేక రక్షణ చర్యలు

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (21:25 IST)
అటవీశాఖలోని వన్యమృగ ప్రాణ సంరక్షణ విభాగం అడవులను కాపాడడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తిరుపతి శేషాచల అడవుల్లోని 200 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ ప్రదేశంలో జంతువులను జీవరాశులను కాపాడేందుకు కనీసం 150 మందిని నియమించినట్లు డిఎఫ్వో శ్రీనివాసులు తెలిపారు.
 
సోమవారం ఉదయం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పక్షులు, చెట్లు, ఔషధమొక్కలు అడవికి నిప్పు పెట్టడంతో సమూలంగా నాశనమవుతున్నాయని అన్నారు. దీంతో ప్రత్యేకంగా రక్షణ కోసం 145 మంది సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించినట్లు తెలిపారు. వీరు జూన్ 2015 వరకూ పని చేస్తారని చెప్పారు. 
 
తిరుమల కొండల్లోని 108 తీర్థాలకు ఎటువంటి నష్టం లేకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments