వైకాపా అధినేత జగన్ నివాసం వద్ద ఫైర్ - సీసీటీవీ ఫుటేజీలు కోరిన పోలీసులు

ఠాగూర్
బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (08:32 IST)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు మరోమారు అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అప్రమత్తమైన స్థానిక తాడేపల్లి పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను ఇవ్వాలని కోరారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో జగన్ నివాసం ఉంటున్న విషయం తెల్సిందే. ఆయన ఇంటి వద్ద ఇటీవల అగ్నిప్రమాదం సంభవించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదంలో అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. 
 
సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలన రెండు రోజుల క్రితం ఆ పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు నారాయణ మూర్తికి నోటీసులు ఇవ్వగా, తమ వద్ద ఎలాంటి సీసీటీవీ ఫుటేజీ లేదని పోలీసులకు నారాయణమూర్తి సమాచారం ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని తాడేపల్లి పోలీసులు.. మరోమారు మంగళవారం కూడా నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరై సీసీ టీవీ కెమెరాల వివరాలను ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments