Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా అధినేత జగన్ నివాసం వద్ద ఫైర్ - సీసీటీవీ ఫుటేజీలు కోరిన పోలీసులు

ఠాగూర్
బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (08:24 IST)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు మరోమారు అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అప్రమత్తమైన స్థానిక తాడేపల్లి పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను ఇవ్వాలని కోరారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో జగన్ నివాసం ఉంటున్న విషయం తెల్సిందే. ఆయన ఇంటి వద్ద ఇటీవల అగ్నిప్రమాదం సంభవించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదంలో అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. 
 
సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలన రెండు రోజుల క్రితం ఆ పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు నారాయణ మూర్తికి నోటీసులు ఇవ్వగా, తమ వద్ద ఎలాంటి సీసీటీవీ ఫుటేజీ లేదని పోలీసులకు నారాయణమూర్తి సమాచారం ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని తాడేపల్లి పోలీసులు.. మరోమారు మంగళవారం కూడా నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరై సీసీ టీవీ కెమెరాల వివరాలను ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇల్లు లేడీస్ హాస్టల్‌లా ఉంది.. మళ్లీ అమ్మాయిని కంటాడేమోనని భయం..: చిరంజీవి

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments