Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ కాకినాడలో భారీ అగ్నిప్రమాదం.. 40 బోట్లు దగ్ధం

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (13:00 IST)
ఏపీ కాకినాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తాళ్లరేవు మండలం కోరంగిలో ఫైబర్ బోట్ల తయారు కేంద్రంలో ఏర్పడిన భారీ అగ్నిప్రమాదంలో 40 బోట్లకు పైగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. 
 
భారీగా ఎగసిపడుతున్న మంటలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. విషయం తెలసుకుని హుటాహుటిన ఫైర్​ సర్వీస్​ అధికారులు తరలివచ్చారు. మంటలు ఆర్పేశారు 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments