Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటి, ఏపీ మంత్రి రోజా చదివింది ఇంటర్, ఆస్తులు రూ. 13.7 కోట్లు

ఐవీఆర్
శనివారం, 20 ఏప్రియల్ 2024 (16:00 IST)
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామంత్రి రోజా శనివారం తన నామినేషన్ పత్రాలను ఈసీకి సమర్పించారు. ఇందులో తన ఆస్తి వివరాలను తెలియజేసారు. 2019 ఎన్నికల సమయంలో రోజా ఆస్తులు రూ. 9.03 కోట్లు వుండగా ఇప్పుడు అవి రూ. 13.07 కోట్లకి పెరిగినట్లు ఆమె వెల్లడించారు.
 
ఈ ఆస్తుల్లో రూ. 5.09 కోట్లు చరాస్తున్నట్లు చూపించారు. రూ. 7.08 కోట్లు స్థిరాస్తులు వున్నట్లు పేర్కొన్నారు. కోటి రూపాయలు విలువైన బెంజ్ కారుతో పాటు 9 కార్లు వున్నట్లు ఆమె తెలియజేసారు. చదువు విషయానికి వస్తే తను చదివింది కేవలం ఇంటర్మీడియెట్ వరకేనని ఆమె తన అఫిడవిట్లో వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments