Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డపై తండ్రి అత్యాచారం.. చూస్తూ మిన్నకుండిన తల్లి...

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (12:18 IST)
చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. కన్నబిడ్డ పాలిట కన్నతండ్రే కామాంధుడయ్యాడు. మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం తెలిసినప్పటికీ కట్టుకున్న భార్య చోద్యం చూస్తూ వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తనను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి... ఆ యువతి పాలిట రాక్షసుడిగా మారాడు. గత మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని తల్లికి కూడా చెప్పింది. ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు కదా.. భర్తతో కాపురం చేస్తూ వచ్చింది. 
 
ఈ క్రమంలో తండ్రి దారుణాలను తట్టుకోలేని బాధితురాలు చివరకు స్థానికంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిని ఆశ్రయించింది. వెంటనే ఆమె పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments