Webdunia - Bharat's app for daily news and videos

Install App

వజ్రం దొరికింది.. కానీ రైతు చిక్కుల్లో పడ్డాడు..

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (20:58 IST)
పొలంలో వజ్రం దొరకడంతో ఆ రైతు కోటీశ్వరుడు అయ్యాడు. ఈ ఘటన ఎక్కడో కాదు.. అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కానీ ఆ వజ్రం అమ్మడంతో చిక్కుల్లో పడ్డాడు. తొలకరి వానల తర్వాత అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వజ్రాల వేట మొదలైంది. 
 
తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం.. తనకు దొరికిన వజ్రాన్ని వ్యాపారికి అమ్మి చిక్కుల్లో పడ్డాడు. వజ్రాన్ని కొనుగోలు చేసి వ్యాపారి రైతుకు చాలా తక్కువ మొత్తాన్ని చెల్లించారని.. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆర్డీవో, తహసీల్దార్‌‌కు ఆ రైతు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments