Webdunia - Bharat's app for daily news and videos

Install App

వజ్రం దొరికింది.. కానీ రైతు చిక్కుల్లో పడ్డాడు..

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (20:58 IST)
పొలంలో వజ్రం దొరకడంతో ఆ రైతు కోటీశ్వరుడు అయ్యాడు. ఈ ఘటన ఎక్కడో కాదు.. అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కానీ ఆ వజ్రం అమ్మడంతో చిక్కుల్లో పడ్డాడు. తొలకరి వానల తర్వాత అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వజ్రాల వేట మొదలైంది. 
 
తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం.. తనకు దొరికిన వజ్రాన్ని వ్యాపారికి అమ్మి చిక్కుల్లో పడ్డాడు. వజ్రాన్ని కొనుగోలు చేసి వ్యాపారి రైతుకు చాలా తక్కువ మొత్తాన్ని చెల్లించారని.. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆర్డీవో, తహసీల్దార్‌‌కు ఆ రైతు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments