Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి మృతి

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (22:02 IST)
ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష్యవేత్త రామలింగేశ్వర సిద్ధాంతి ఆదివారం కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు రావడంతో మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. శ్వాస పీల్చడం ఇబ్బందిగా ఉండటంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. 
 
కాగా, ఆయన పూర్తిపేరు ములుగు రామలింగేశ్వర పరప్రసాద్. స్వస్థలం గుంటూరు. అయితే, హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. గత మూడు దశాబ్దాలుగా జ్యోతిష్యం, పంచాంగం చెబుతూ విశిష్ట గుర్తింపు పొందారు. పలు టీవీ చానెళ్ళలోనూ, పత్రికల్లోనూ ఆయన జ్యోతిష్యం, పంచాంగ విశేషాలను ఎంతో మంది అనుసరిస్తుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments