Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిఠాపురంలో జగన్‌కు స్వాగతం పలికింది నకిలీ కాపులా?

తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాదయాత్రకు కాపుల సెగ తగులుతూనే ఉంది. కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరిని జగన్ ప్రకటించాలని నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నారు. అయితే తాజాగా పిఠాపురం నియోజకవర్గం ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ను కలిసి కొందరు కాపు సామాజికవర్గ నే

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (21:36 IST)
తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాదయాత్రకు కాపుల సెగ తగులుతూనే ఉంది. కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరిని జగన్ ప్రకటించాలని నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నారు. అయితే తాజాగా పిఠాపురం నియోజకవర్గం ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ను కలిసి కొందరు కాపు సామాజికవర్గ నేతలు కృతజ్ఞతలు తెలియజేశారని, జగన్‌ను సన్మానించేందుకు వచ్చిన కాపు నేతలతో వైయస్ జగన్ మాట్లాడినట్టు కొన్ని ఫోటోలు, వీడియోలు హల్చల్ చేస్తున్నాయి.
 
జగన్ మోహన్ రెడ్డిని కలిసిన నేతలు నిజంగా కాపు నేతలు కాదని, వారిని తమ ప్రాంతంలో ఎప్పుడూ చూడలేదంటూ వాపోతున్నారు స్థానిక కాపులు. ఈ నకిలీ కాపులను ఎక్కడ నుంచి తీసుకొచ్చారో వైసీపీ పార్టీకే తెలియాలంటున్నారు. ఇందులో నిజమేమిటో అవాస్తవమేమిటో తేలాల్సి వుంది మరి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments