Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్ కృష్ణలంక రిటైనింగ్ వాల్ (Video)

ఠాగూర్
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (08:17 IST)
ప్రకాశం బ్యారేజి దగ్గర ఎప్పుడు గేట్లు వదిలినా, విజయవాడ కనకదుర్గ వారధి వద్ద నుంచి కృష్ణలంక, రామలింగేశ్వనగర్‌ తదితర ప్రాంతాలు, వరద ముంపుకి గురి అయ్యేవి. దీంతో రీటైనింగ్ వాల్ నిర్మిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అని తెలుగుదేశం పార్టీ గుర్తించింది. 2014 ముందు నుంచి దాదాపుగా దశాబ్ద కాలం పాటు, ఈ రిటైనింగ్ వాల్ కోసం పోరాటాలు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత దివంగత ఎర్రంనాయుడు జీవించివున్న సమయంలో ఆయనతో పాటు పలువురు సీనియర్ నేతలతో కలిసి, టిడిపి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. 
 
విజయవాడ నగరంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో దాదాపుగా 20 వేల కుటుంబాలు ఉన్నాయి. 70 నుంచి 80 వేల మంది ప్రజల చిరకాల స్వప్నం ఈ రిటైనింగ్ వాల్.. 2014 ఎన్నికల్లో, మేము రిటైనింగ్ వాల్ నిర్మిస్తాం అనే హామీతో, టిడిపి ఎన్నికలకు వెళ్ళింది. ప్రజలు గెలిపించారు. హామీ ఇచ్చినట్టే కృష్ణలంక రిటైనింగ్ వాల్ పనులు మొదలు పెట్టింది నాటి టిడిపి ప్రభుత్వం 90 శాతం మేరకు పూర్తి చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా మిగిలిన 10 శాతం పూర్తి చేసింది. కానీ, ఇపుడు వైకాపా పాలకులు ఈ రిటైనింగ్ వాల్‌ను తామే పూర్తి చేశామంటూ ఊదరగొట్టుడు ప్రచారం చేసుకుంటున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments