Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం: ఒంగోలులో భర్తతో కలిసి ప్రియుడిని చంపేసిన భార్య?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (13:07 IST)
ఒంగోలులో పట్టపగలే దారుణం జరిగింది. గంధీ పార్కు వద్ద పట్టపగలే థామస్ అనే యువకుడిని భార్యాభర్తలు పొడిచి చంపేసారు. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయారు. హతుడు ఒంగోలులో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
 
హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా హతుడిని ఓ ప్రణాళిక ప్రకారం పార్కుకి రప్పించి హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన నిందితుల్లో మహిళతో థామస్ కి వివాహేతర సంబంధం వుందనీ, ఆ కారణం వల్లనే అతడిని హత్య చేసినట్లు తెలుస్తోంది.
 
గత కొన్ని రోజులుగా థామస్ కి ఈమెకి గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం థామస్ కి ఫోన్ కాల్ రావడంతో అతడు హడావుడిగా పార్కు వైపు వెళ్లాడు. కొన్ని నిమిషాల్లోనే హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments