Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎం మోదీపై సయీద్ అన్వర్ కామెంట్స్ వైరల్

Webdunia
బుధవారం, 8 మార్చి 2023 (16:59 IST)
భారత ప్రధాన నరేంద్ర మోదీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సయీద్ అన్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అజాన్ ఇచ్చేటప్పుడు మోదీ ఎన్నిసార్లు ప్రసంగాలు ఆపినా సైతాన్ ఆవహించిన హిందువుగానే మిగిలిపోతాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. 
 
మసీదులా కనిపిస్తున్న ఓ ప్రదేశంలో జన సమూహం ముందు భారత ప్రధానిపై అవాకులు పేల్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ ఓ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా.. సమీపంలో ఓ మసీదులో  అజాన్ ఇచ్చారు. 
 
ముస్లిం మనోభావాలను గౌరవిస్తూ.. కొద్దిసేపు తన ప్రసంగాన్ని ఆపి వేశారు. మోదీ ఇలా చేయడాన్ని ఉద్దేశిస్తూ అన్వర్ వివదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments