Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయం

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (10:05 IST)
దేశంలోనూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ సామాజిక న్యాయం క‌న‌ప‌డటం లేద‌ని, అది కేవ‌లం కాంగ్రెస్ పార్టీ హ‌యాంలోనే జ‌రిగేద‌ని మాజీ ఎంపీ చింతా మోహ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. సామాజిక న్యాయం అందించే దిశ‌గా 2024లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయం అన్నారు. కృష్ణా జిల్లాల‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు 85% శాతం ఉన్నారని  తెలిపారు. దళితులకు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటు అవసరమ‌ని, జాతీయ స్థాయిలో ఎస్సీ కార్పొరేషన్ ను గ‌తంలో ప్ర‌ధాని ఇందిరా గాంధీ  ఏర్పాటు  చేశార‌ని చెప్పారు.
 
కేంద్రంలో ఎస్సీ, ఎస్.టి., ఓబీసీలకు హక్కులున్నాయ‌ని, అందువ‌ల్లే, ప్ర‌తిభావంతులైన విద్యార్థులు  కృష్ణా జిల్లా నుంచి ఎక్కువ మంది ఐఏఎస్, ఐపీఎస్.లు అయ్యార‌ని చింతామోహ‌న్ చెప్పారు. రాష్ట్రంలో  ఇంత వరకు 80 లక్షల మంది విద్యార్థుల‌కు స్కాలర్ షిప్ ఇవ్వలేకపోయార‌ని, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ రాష్ట్రంలో దీపావళి నుంచి అయినా స్కాలర్  షిప్పులు మంజూరుచేయాల‌ని డిమాండు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments