Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయం

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (10:05 IST)
దేశంలోనూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ సామాజిక న్యాయం క‌న‌ప‌డటం లేద‌ని, అది కేవ‌లం కాంగ్రెస్ పార్టీ హ‌యాంలోనే జ‌రిగేద‌ని మాజీ ఎంపీ చింతా మోహ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. సామాజిక న్యాయం అందించే దిశ‌గా 2024లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయం అన్నారు. కృష్ణా జిల్లాల‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు 85% శాతం ఉన్నారని  తెలిపారు. దళితులకు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటు అవసరమ‌ని, జాతీయ స్థాయిలో ఎస్సీ కార్పొరేషన్ ను గ‌తంలో ప్ర‌ధాని ఇందిరా గాంధీ  ఏర్పాటు  చేశార‌ని చెప్పారు.
 
కేంద్రంలో ఎస్సీ, ఎస్.టి., ఓబీసీలకు హక్కులున్నాయ‌ని, అందువ‌ల్లే, ప్ర‌తిభావంతులైన విద్యార్థులు  కృష్ణా జిల్లా నుంచి ఎక్కువ మంది ఐఏఎస్, ఐపీఎస్.లు అయ్యార‌ని చింతామోహ‌న్ చెప్పారు. రాష్ట్రంలో  ఇంత వరకు 80 లక్షల మంది విద్యార్థుల‌కు స్కాలర్ షిప్ ఇవ్వలేకపోయార‌ని, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ రాష్ట్రంలో దీపావళి నుంచి అయినా స్కాలర్  షిప్పులు మంజూరుచేయాల‌ని డిమాండు చేశారు. 

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments