Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయంలో బూతు పురాణం పఠించిన మాజీ మంత్రి కొడాలి నాని

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (09:48 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోమారు తన నోటికి పని చెప్పారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఆయన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని బూతు పదాలతో దూషించారు. దీంతో ఆలయంలో ఉన్న భక్తులు సైతం నివ్వెర పోయారు. ఈ ఘటన గుడివాడలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుడివాడ కాకర్ల వీధిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో రూ.30 లక్షలతో నిర్మించిన కాలక్షేప మండపాన్ని కొడాలి నాని గురువారం ప్రారంభించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడటం, చంద్రబాబుపై విమర్శలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. 
 
ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కాలక్షేప మండప ప్రారంభోత్సవ వేదికను సైతం వైకాపా రంగులతో కూడిన బెలూన్లతో నింపేశారు. దేవాలయాన్ని రాజకీయాలకు వాడుకోవటం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు చేసేందుకు, బూతులు దూషించేందుకు కొడాలి నానికి మరో స్థలం లభించలేదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments