Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఉపసంఘం ఏర్పాటు

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (19:18 IST)
రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి విధానాలను రూపొందించేందుకు గాను మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నలుగురు మంత్రులు సభ్యులుగా ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అధ్యక్షతన ఏర్పాటైన ఈ ఉపసంఘంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పినిపే విశ్వరూప్‌ సభ్యులుగా వ్యవహరించనున్నారు.

పేదలు, న్యాయవాదులు, అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు అందించే ఇళ్లస్థలాలపై ఉపసంఘం సమగ్ర అధ్యయనం చేయనుంది. వీరికి ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు విధివిధానాలను రూపొందించి నివేదిక అందించాల్సిందిగా ఉపసంఘానికి ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments