Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీ హాస్టల్‌లో ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రసవం...

వరుణ్
ఆదివారం, 28 జనవరి 2024 (09:46 IST)
ఏపీలోని నంద్యాల జిల్లాలో పాణ్యం మండలంలో ఓ విషాదకర ఘటన జరిగింది. కాలేజీ హాస్టల్‌లో ఇంజనీరింగ్ విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా అక్కడ ప్రాణాలు కోల్పోయింది. మూడు నెలల క్రితమే ఈ కాలేజీలో చేరిన విద్యార్థినిని గర్భిణిగా ఉన్నప్పటికీ తోటి విద్యార్థులు గుర్తించలేకపోవడం గమనార్హం. ఆ విద్యార్థిని ప్రసవించేవరకు తోటి విద్యార్థులకు తెలియకపోవడం గమనార్హం. 
 
శుక్రవారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు ఫోన్ చేసిన విద్యార్థిని కాలేజీకి రావాలని కోరింది. రాత్రి 9 గంటలకు సమయంలో హాస్టల్ బాత్రూమ్‌‍లో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన యువతిని కాలేజీ యాజమాన్యం సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. అయితే, అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments