Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన పేరెంట్స్ కమిటీ ఎన్నికలు...95 శాతం పాఠశాలల్లో ఎన్నికలు పూర్తి: మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (22:12 IST)
రాష్ట్రంలోని పాఠశాలల్లో బుధవారం జరిగిన పేరెంట్స్ కమిటీ ఎన్నికల వివరాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

మొత్తం 46,609 పాఠశాలలకు గాను 44, 237 పాఠశాలల్లో అంటే 94.91 శాతం పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగింది. అందులో 19 వేల పాఠశాలల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

వివిధ కారణాలతో కేవలం 5 శాతం 2, 372 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. వెంటనే వాటిని కూడా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించటం జరిగింది.
 
ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. అలాగే పాఠశాలల అభివృద్ధి లో కూడా నూతన కమిటీ సభ్యులు భాగస్వాములు కావాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

బిల్వ పత్రంలో ఔషధ గుణాలు, ఎలా ఉపయోగపడతాయి?

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

తర్వాతి కథనం
Show comments