Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన పేరెంట్స్ కమిటీ ఎన్నికలు...95 శాతం పాఠశాలల్లో ఎన్నికలు పూర్తి: మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (22:12 IST)
రాష్ట్రంలోని పాఠశాలల్లో బుధవారం జరిగిన పేరెంట్స్ కమిటీ ఎన్నికల వివరాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

మొత్తం 46,609 పాఠశాలలకు గాను 44, 237 పాఠశాలల్లో అంటే 94.91 శాతం పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగింది. అందులో 19 వేల పాఠశాలల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

వివిధ కారణాలతో కేవలం 5 శాతం 2, 372 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. వెంటనే వాటిని కూడా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించటం జరిగింది.
 
ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. అలాగే పాఠశాలల అభివృద్ధి లో కూడా నూతన కమిటీ సభ్యులు భాగస్వాములు కావాలి.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments