Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన పేరెంట్స్ కమిటీ ఎన్నికలు...95 శాతం పాఠశాలల్లో ఎన్నికలు పూర్తి: మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (22:12 IST)
రాష్ట్రంలోని పాఠశాలల్లో బుధవారం జరిగిన పేరెంట్స్ కమిటీ ఎన్నికల వివరాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

మొత్తం 46,609 పాఠశాలలకు గాను 44, 237 పాఠశాలల్లో అంటే 94.91 శాతం పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగింది. అందులో 19 వేల పాఠశాలల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

వివిధ కారణాలతో కేవలం 5 శాతం 2, 372 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. వెంటనే వాటిని కూడా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించటం జరిగింది.
 
ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. అలాగే పాఠశాలల అభివృద్ధి లో కూడా నూతన కమిటీ సభ్యులు భాగస్వాములు కావాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments