Webdunia - Bharat's app for daily news and videos

Install App

గజ రాజుల బీభత్సం... పంట పొలాలపై ఏనుగుల దాడి

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (08:15 IST)
ఏనుగులు మరోమారు పంటపొలాలపై దాడి చేశాయి. నోటికందిన ప్రతి పంటను తిని తొక్కి నాశనం చేశాయి. చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు నియోజకవర్గంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. చిత్తూరు రైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
పలమనేరు మండలం గంటా ఊరులోని పంటపొలాలపై గజరాజులు బుధ, గురువారాల్లో పంట పొలాలపై దాడిచేసి వరి, బీన్స్, టమాటా పంటలను నాశనం చేశాయి. ఇలాంటి సంఘటనలు జరగడం ఈ నెలలో ఇది నాలుగోసారి కావడం గమనించదగ్గ విషయం. గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 
 
అటవీ అధికారులు స్పందించి ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అడవుల్లో ఆహారం, నీరు దొరకకపోవడంతోనే అవి జనంలోకి వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments