Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్భజన్‌ సింగ్‌ కు 'కరెంటు షాక్‌'

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (22:46 IST)
తన ఇంటి కరెంటు బిల్లును చూసి టీమ్‌ ఇండియా క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ షాక్‌కు గురయ్యారు.

తాను కట్టే బిల్లు కన్నా ఏడింతలు అధికంగా వచ్చిందని అన్నారు. ముంబయి అదాని ఎలక్ట్రిసిటీ సంస్థ నుండి ఇటీవల తనకు వచ్చిన మెసేజ్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

చుట్టుపక్కల ఉన్నవాళ్లందరి బిల్లు కూడా తనకే ఇచ్చారా అంటూ పోస్ట్‌ చేశారు. కరెంటు బిల్లు మొత్తం రూ. 33,900 వచ్చిందని అన్నారు. గతంలో బాలీవుడ్‌ నటి తాప్సీ కూడా తనకు రూ.36 వేలు కరెంటు బిల్లు వచ్చిందని ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments