Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్చు చేయడం కంటే పొదుపు చేయడమే ముఖ్యం : ఎస్పీడిసీఎల్ సిఎండి

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (20:23 IST)
విద్యుత్తు అధికంగా వినియోగించి వచ్చే విద్యుత్తు చార్జీల ద్వారా ఖర్చు చేయడం కంటే ఆదా చేసి డబ్బులు మిగుల్చుకోవడం చాలా మంచిదని ఆంధ్ర్రప్రదేశ్ దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగు డైరెక్టర్ హెవై దొర తెలిపారు. వినియోగదారులు విద్యుత్తు పొదు సూత్రాలను పాటించాలని కోరారు. తిరుపతిలో ఆయన విద్యుత్తు పొదుపుపై పోస్టర్లు విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్తు ఉత్పత్తి చేయడం కంటే విద్యుత్తును ఆదా చేయండ చాలా ముఖ్యమనే అంశాన్ని వినియోగదారులు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. విద్యుత్తు ఆదా అనేది సామాజిక బాధ్యతగా గుర్తించాలని తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments