Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత సుజనా చౌదరిని టార్గెట్ చేసిన ఈడీ

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (10:54 IST)
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని కేంద్రం కనుసన్నల్లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు టార్గెట్ చేశారు. సుజనా చౌదరికి చెందిన కంపెనీల్లో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా, సుజానా గ్రూప్‌కు చెందిన నాగార్జున హిల్స్‌లో ఈ సోదాలు సాగుతున్నాయి. 
 
హైదరాబాద్ పంజాగుట్టలోని నాగార్జున హిల్స్ కంపెనీలపై చెన్నై నుంచి వచ్చిన ఈడీ బృందం సుమారు 12 గంటల నుంచి విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్ లిమిటెడ్, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ కంపెనీలతోపాటు జూబ్లీహిల్స్‌లోని సుజనా నివాసంలో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు. 
 
కాగా, ఇటీవల టీడీపీకి చెందిన మరో రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత సీఎం రమేష్ కంపెనీలతో పాటు.. సీఆర్డీఏ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు కంపెనీల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ సర్కారు సీబీఐ ప్రవేశంపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments